ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్దతి ప్రకారమే సీట్ల కేటాయింపులు: సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 10:55 AM

అమరావతి: ఏపీ అసెంబ్లిలో సీట్ల కేటాయింపుపై రగడ జరిగింది. సీట్ల కేటాయింపుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేసింది. స్పందించిన సీఎం జగన్‌ … సీట్ల కేటాయింపులు పద్దతి ప్రకారమే జరిగాయని అన్నారు. స్పీకర్‌కు రూల్స్‌ మీరే చెబుతున్నారని సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్నిసార్లు ఎమ్మెల్యేలైనా ఇవే రూల్స్‌ పాటించాలన్నారు. సీట్ల కేటాయింపునకు ఓ పద్దతి ఉండాలన్నారు. గతంలో ఉన్నప్పుడు మీరెలా ప్రవర్తించారు? అని జగన్‌ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com