తిరుపతిలోని రేణిగుంట ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానం నిలిచిపోయింది. హైదరాబాద్ నుండి రేణిగుంట చేరుకొని తిరిగి హైదరబాద్ వెళ్ళే క్రమంలో టేకాఫ్ అవ్వగా సంకేతిక లోపంతో తిరిగి ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు ఫైలెట్ గుర్తించారు. విమానంలో 40మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమచారం. ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.