బిక్కవోలు : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కోమరిపాలెంలోని కెపిఆర్ రైస్ మిల్లులో బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం వాటినట్లు సమాచారం.