కర్నాటక కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై మరికాసేపట్లో సుప్రీం కోర్టులో విచారణ విచారణ జరగనుంది. స్పీకర్ తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదని 15 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జులై 18న బల నిరూపణ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.