కర్ణాటక: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. యలహంక విమానాశ్రయం రోడ్డులో కారు.. అంబులెన్స్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.