హైదరాబాద్: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఆదివారం పలువురు నేతలు కలిశారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో నేతలు జూపల్లి కృష్ణారావు, నిమ్మగడ్డ ప్రసాద్లు జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిమ్మగడ్డ ప్రసాద్ కుటుంబ సమేతంగా జగన్ను కలిశారు.