ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి లోక్ సభ నియోగాజకవర్గంలో దాదాపు లక్ష మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. మరోపక్క అమిత్ షా దాదాపు లక్షా ముప్పై వేల మెజార్టీలో దూసుకుపోతుంటే ప్రధాని మోడీ కూడా ఆ దిశగా దూసుకుపోతున్నారు. ఇక మరో నేత, మంత్రి స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 1300 ఓట్ల అధీక్యం దిశగా కొనసాగుతున్నారు.