చింతలపూడి 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 7080 ఓట్లతో వైసీపీ ముందజ. పోలవరం 1st రౌండ్ పూర్తి అయేసరికి 1451 ఓట్లతో వైసీపీ ముందంజ ఉంగుటూరు మోతటి రౌండ్ అయ్యేసరికి 1659 ఓట్లతో వైసీపీ ముందంజ దెందులూరు రెండవ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1400 వైసీపీ ముందజలో ఉంది. నెల్లూరు లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి 10,200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైకాపా అభ్యర్థులు 9 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం, శింగనమల, రాయదుర్గం, రాప్తాడు, పుట్టపర్తి, కదిరి, పెనుకొండలో వైసీపీ ఆధిక్యతలో ఉంది. ప్రకాశం వై.పాలెం లో తొలి రౌండ్ లో వైసిపి 294ఆధిక్యం. దర్శి లో వైసిపి 3500 ఆధిక్యత.గిద్దలూరు లో వైసిపి భారీ ఆధిక్యత 4713. శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి మెదటి రౌండు 1982 ముందంజ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. అనంతపురం తాడిపత్రి లో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి వెనుకంజ.