ఢిల్లీ : ఆఖరి విడతలో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేదార్నాథ్లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా చివరి విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ ఓటు దేశ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు. మొదటిసారి ఓటు వేసే వాళ్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనాలన్నారు.