తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఒకే ఒక కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 96,236 మంది భక్తులు దర్శించుకున్నారు.