సీఈసీ వైఖరి ప్రమాదకరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అసమర్థతతో అడుగడుగునా వైఫల్యాలేనని విమర్శించారు. టీడీపీ, వైసీపీ నేతలు ఓట్లు కొనుగోలు చేస్తుంటే ఎన్నికల కమిషన్కు కనిఇంచక పోవడం శోచనీయమన్నారు. దేశ వ్యాప్తంగా 23 పార్టీలు వీవీప్యాట్లు లెక్కించాలని కోరుతుంటే సీఈసీ ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పాలన్నారు.