అనంతపుర్ జిల్లా హిందూపురం లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరపున అయినా భార్య వసుంధర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.బాలకృష్ణ విజయం కోసం రోజు ఒక రకంగా ఓటర్లను ఆకట్టుకునేల ప్రయత్నం చేస్తున్నారు వసుంధర.ఇటీవలే ఒక లాండ్రీ దుకాణం లో బట్టలు ఇస్త్రీ చేసి అందర్నీ ఆకర్షించిన వసుంధర.ఈ రోజు ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కనే ఉన్న కూలీలతో కంకర ఎత్తారు.అనంతరం ఓ హోటల్ కు వెళ్లి స్వయంగా దోశ వేసి అందరికి రుచి చూపించారు.