ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరును విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం: పవన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 02:52 PM

గుంటూరును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరులో పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ అవినీతిపై నిరంతరం పోరాటం చేద్దామన్నారు. బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామన్నారు. రాజకీయాలు కొన్ని కుటుంబాల మధ్యనే సాగుతోందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు దమ్ము ధైర్యం లేదన్నారు. మార్పు రావాలంటే అది జనసేనతోనే సాధ్యమవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com