అమరావతి: బీజేపీని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. మోడీ, కేసీఆర్ విషయంలో సాఫ్ట్గా ఉంటే రాష్ట్ర ద్రోహులేనని పేర్కొన్నారు. జగన్ కలిస్తే తన కోరిక నెరవేరుతుందని కేసీఆర్ భావన అని పేర్కొన్నారు.