శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజకవర్గంలో నగర తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్నినియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుండా లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తనను మళ్లీ గెలిపిస్తుందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేగా నియోజవర్గ ప్రజలు గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.