అమరావతి : ఏపీ శాసనసభకు మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నఏపీ మంత్రి నారా లోకేష్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన తల్లింద్రుడైలన సీఎం నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరిల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్ దాఖలు చెయ్యడానికి లోకేశ్ ఉండవల్లి నివాసం నుండి బయల్దేరారు.