వివేకా హత్య కేసు కు సంబంధించి మరో నేతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సిట్ అధికారులు. పులివెందుల కు చెందిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి అలియాస్ దొండ్ల వాడ శంకర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 30 మందికి పైనా అనుమానితులను విచారించిన సిట్. సోమవారం అసలు నిందితులను మీడియా ముందు సీట్ అధికారులు హాజరుపరిచే అవకాశం. నిన్ననే దొండ్ల వాడ శంకర్ రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్టిగా కడప పార్లమెంటు నుంచి నామినేషన్