లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పడవ ప్రయాణం చేయనున్నారు.మూడు రోజుల పాటు స్టీమర్ బోట్ ద్వారా జరిగే 'గంగా యాత్ర' తొలి రోజున ప్రియాంక గాంధీ ప్రయాగ్ రాజ్లో పర్యటిస్తారు.జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్. దేశ చర్రితలోనే ఒక నాయకురాలు నది మార్గం మీదుగా ఓటర్లను కలవనున్నారు
कांग्रेस महासचिव श्रीमती #priyankagandhi जी ने शुरू की 140 किलोमीटर की गंगा यात्रा
कुछ दृश्य .....
Congress general secretary, Mrs. @Priyankagandhi ji visited some 140 km of #Ganga Yatra, pic.twitter.com/05ism0NgBh
— Anupam Sharma Girudi (@anupamsharma654) March 18, 2019