రాష్ట్ర పరిపాలనలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.’ అని తెలిపారు.
![]() |
![]() |