నెల్లూరు : రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని వెంకటాచలం స్వర్ణభారత ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ .. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ తదితరులు పాల్గొన్న .. వేడుకల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.