ప్రధాని నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మోడీ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆయన తనకు లభించిన శాంతి పురస్కారాన్ని దేశ ప్రజలకు అంతితం చేశారు. గత ఐదేళ్లుగా భారత్ సాధించిన ప్రగతిని ఈ పురస్కారం నిరదర్శనమని చెప్పారు.