ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సియోల్ శాంతి పురస్కారం దేశ ప్రజలకు అంకితం: మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 22, 2019, 01:00 PM

ప్రధాని నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మోడీ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆయన తనకు లభించిన శాంతి పురస్కారాన్ని దేశ ప్రజలకు అంతితం చేశారు. గత ఐదేళ్లుగా భారత్ సాధించిన ప్రగతిని ఈ పురస్కారం నిరదర్శనమని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com