కోల్కతా : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన నెలకొంది. ఇరు పార్టీలూ రాయ్గంజ్, ముర్షిదాబాద్ లోక్సభ నియోజక వర్గాలనుంచి పోటీ చేయాలని ఆశిస్తుండటంతో ప్రతిష్టంభన నెలకొంది. రాయ్గంజ్, ముర్షి దాబాద్ పార్లమెంటరీ సీట్లలో మాత్రమే సిపిఎంకు మంచి పట్టు ఉంది.