హైదరాబాద్: చారిత్రాత్మకమైన గోల్కొండ కోట, కులీకుతుబ్షాహీ టూంబ్స్లను అమెరికా కాన్సెలెంట్ బృందం బుధవారం సందర్శించింది. చారిత్రక కట్టడాలను వారు తిలకించారు. వాటి విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఈ కాన్సెలెంట్ బృందంలో మిచోల్ ఎమ్సీ కాబో, అద్మాహవార్డ్, దోనీ బోర్గీన్, అలోక్స్ హాన్సన్, గోషాబా ఉన్నారు.