వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యవస్థాపకుడు కే.శివ కుమార్ సస్పెన్షన్ పై మార్చి 11 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశింది. తను పార్టీ నుంచి అక్రమంగా సస్పెండ్ చేశారని శివకుమార్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.