రామగిరి మండల కేంద్రం నుండి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పరిటాల సునీత. కోటి రూపాయలతో నిర్మించిన ఎమ్మార్వో కార్యాలయం. కోటి రూపాయలతో నిర్మించిన ఎంపిడిఒ కార్యాలయం. కొండాపురంలో రూ.86 లక్షలతో వేసిన సి.సి రోడ్లు. కొండాపురంలో రూ.7 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ భవనం. ఏడు గుర్రాలపల్లి రూ.20 లక్షల తో వేసిన సి.సి రోడ్లు. పేరూరులో రూ.10 లక్షల తో వేసిన 2 సి.సి రోడ్లు ను ప్రారంభించిన మంత్రి. రూ.7.90 కోట్లతో నిర్మించనున్న పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల కు శంకుస్ధాపన చేసిన మంత్రి