ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెలిగండ్ల మండలంలో ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ చేసిన కదిరి బాబూరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 01:42 PM

కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబూరావు బుధ‌వారం వెలిగండ్ల మండలంలోని బల్లవరం, హుసున్ పురం, పద్మాపురం గ్రామాల‌లో పర్యటించడం జరిగినది. మొగల్లూర్ ఆర్.బి రోడ్డు నుండి బల్లవరం వరకు రూ. 2కోట్ల 20లక్షలతో తారురోడ్డు నిర్మాణం ప‌నుల‌కు శంకుస్థాపన చేయడం జరిగినది. హుస్సేనాపురం నుండి నరసమాంబపురం వరకు రూ. 4కోట్ల 10లక్షలతో వ్య‌యంతో తారురోడ్డు నిర్మాణంకై శంకుస్థాపన చేయడం జరిగినది. కనిగిరి ఆర్.బి రోడ్డు నుండి పద్మాపురం వరకు రూ. కోటి 96లక్షలతో తారురోడ్డు నిర్మాణం కొర‌కై శంకుస్థాపన చేయడం జరిగినది. తదుపరి ఈ గ్రామలలో ఏర్పాటు చేసిన గ్రామ సభలలో మాట్లాడుతూ.. గ్రామాలలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పధకాల గురించి వివరించడం జరిగినది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com