ఆముదాల వలస నియోజకవర్గం పి జి పి జె పేట - నారాయణపురం లను కలుపుతూ నాగావళి నది మీద 3420 లక్ష వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు లు కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా శాసన సభ్యురాులు గుండలక్ష్మీదేవి, ఆంధ్రప్రదేశ్ విప్ ఆమదావస నియోజకవర్గ శాసనసభ్యు డు కూన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరి ధనలక్ష్మీ, శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష, నరసన్నపేట శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తి తదితరులు పాల్డొన్నారు.