రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీన నిమిత్తం మాజీ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వినోద్ జుత్సి నాయకత్వంలో 10 మంది సభ్యుల బృందం బుధవారం రాష్ట్రానికి రానున్నది. ఈ బృందం ఓటర్ల జాబితా టెస్ట్ ఆడిట్ నిర్వహించనుంది. అలాగే రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈ బృందాన్ని ఉదయం 10గంట నుండి 10.30 లోపు కలిసి వినతును ఇవ్వవచ్చునని రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి గోపాకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు.