దివ్యాంగుల ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులతో పాటు వారి రాకపోకల కోసం వాహనాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టంచేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి అనురాధని సూచించారు.