తిత్లీ తుఫాను బాధితుల సహాయార్థం రూ.71,95,040 విరాళం ప్రకటించిన విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను వలన నష్టపోయిన బాధితుల సహాయం కొరకు విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది రూ71,95,040/- చెక్ ను ఉండవల్లి ప్రజావేదిక లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలసి అందచేశారు.