జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 21వతేదీ నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. ఈనెల 21వతేదీ నుంచి 23వ తేదీవరకు కర్నూలు, 25వతేదీ నుంచి 27వరకు కడప జిల్లాలో, ఈనెల 28, మార్చి 1, 2తేదీల్లో చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈసందర్భంగా నేతలు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.