ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ వ్యతిరేక నినాదాలు చేసిన కాశ్మీరీ యువకుడి అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 10:30 AM

న్యూఢిల్లి : పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శన సమయంలో కాశ్మీర్‌కు చెందిన ఒక యువకుడు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీనితో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిని అబిద్‌ హుస్సేన్‌ (28)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని న్యూఢిల్లి డిసిపి మాధుర్‌ వర్మ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com