జమ్ము కాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపొరాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడికి కారకులైన సూత్రధారుల కోసం భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఎన్ఐఎ, ఎన్ఎస్జి దళాలు దాడికి కారణమైన వారి కోసం గాలిస్తున్నాయి. ఆఫ్ఘన్కు చెందిన తీవ్ర వాది ఘాజీ రషీద్ కోసం సైన్యం గాలిస్తున్నది.ఇప్పటికే సంఘటనా స్థలంనుంచి ఎన్ఐఎ అధికారులు శాంపిల్స్ సేకరించారు.