ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 08:50 PM

ఉత్తరాంధ్రలో గల సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయడం పై తక్షణమే అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఏ. పీ. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు.
ఆదివారం చోడవరంలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com