ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెనుగొండ: ఎంపీ బి. కె. పార్థసారథికి రహదారులు, రవాణా శాఖలో సభ్యులుగా చోటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 02:51 PM

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి కి రహదారులు, రవాణా శాఖలో సభ్యులుగా చోటు కల్పించారు.
శనివారం బి. కె. పార్థసారథి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com