ట్రెండింగ్
Epaper    English    தமிழ்

500 జనసేన సభ్యత్వాలు చేసిన బాబాజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:42 PM

ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్ కాకర్ల బాబాజీ సుమారు 500 మందికిపైగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు చేసినట్లు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు సయ్యద్ కాంతిశ్రీ, ఇంచార్జ్ విశ్వక్షేన్ శనివారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పనితీరు పట్ల బాబాజీని వారు ఈ సందర్బంగా అభినందించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎక్కువ సభ్యత్వాలను బాబాజీ చేసి మొదటి స్థానంలో నిలిచారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com