ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యం: సబ్ కలెక్టర్ భరత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 09:31 PM

హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆసుపత్రి అభివృద్ధి తాత్కాలిక కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. అభివృద్ధి కమిటీ లేకపోవడంతో తాత్కాలిక కమిటీ చైర్మన్ గా పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, కన్వీనర్ గా డిసిహెచ్ఎస్, మెంబర్లుగా జిల్లా ఆడిట్ అధికారి, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ లతో కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com