ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీ నిధులు పక్కదారి: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 02:44 PM

వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ.. ‘2019-24 మధ్యకాలంలో మొత్తం రూ.7,586 కోట్లు పంచాయతీల ఖాతాల్లో పడ్డాయి. అందులో రూ.2,285 కోట్ల కరెంట్ ఛార్జీలు కోసం డిస్కంలకు ఆర్థిక శాఖ పంపించింది. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ అవకతవకలపై సుధీర్ఘ చర్చ జరగాలి. అలాగే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com