పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల అనంతరం ఢిల్లిలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.95లు ఉండగా డీజిల్ రూ.65.45లు ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 31 పైసలు పెరిగాయి. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.58లు ఉండగా, డీజిల్ రూ.68.53లు ఉంది.