ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ కూలీలతో వెళ్తుతున్న‌ ఆటో బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 02:19 PM

చందర్లపాడు : కృష్ణా జిల్లా చందర్లపాడు మండ‌లం కాసరాబాదు వద్ద 12 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తుతున్న‌ ఆటో బోల్తా ప‌డింది. ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో 10 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను జిల్లా కలెక్టరు లక్షీకాంతం ఉత్తర్వుల మేరకు నందిగామ తహశీల్దార్ రామకృష్ణ ప‌రామ‌ర్శించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com