అమరావతి : ఏపీలో ఈరోజు మీసేవా కేంద్రాలు బంద్ చేయనున్నారు. తప్పుడు రికార్డ్స్తో నడుస్తున్న మీ సేవా కేంద్రాలను మూసివేయనున్నారు.మీసేవా కేంద్రాలకు ఉచిత నెట్, విద్యుత్ ఏర్పాటు, పెండింగ్లో ఉన్న 4 నెలల కమీషన్ చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.ప్రతి నెలా 5న కమీషన్ చెల్లించాలని మీసేవా నిర్వాహకులు కోరుతున్నారు.హైదరాబాద్లో ఉన్న మీసేవా కార్యాలయాలన్నింటినీ విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.