వరికుంటపాడు మండలం నార్త్ కొండాయపాలెం గ్రామానికి చెందిన 20 మంది వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడారు. ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో శుక్రవారం వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. కాకర్ల సురేష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో నిస్వార్థపరుడు, ప్రజాసేవకుడు కాకర్ల సురేష్ విజయానికి కృషి చేస్తామన్నారు.