ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీఓల కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. మనజిర్ జిలానీ సమూన్ పీవోలు, ఏపీఓలను దిశా నిర్దేశం చేయాలని ఆర్. ఓలకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నుండి ఎనిమిది నియోజక వర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.