పుల్లంపేట మండలం టి. కమ్మపల్లి పంచాయితి బలిజపల్లిలో జనసేన యూత్ లీడర్ కంబాల సురేష్, జన సైనికులు గురువారం ఇంటింటికి వెళ్ళి ఈవిఎం మెషిన్ లో ఓటు వేయడంపై అవగాహన కల్పించారు. కూటమిలోని జనసేన పార్టీ అభ్యర్థి ఆరవ శ్రీధర్ కు నెంబర్ 4 గ్లాస్ గుర్తుకి, బిజెపి పార్టీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి నెంబర్ 2 కమలం గుర్తుకి ఓటు వేచి గెలిపించాలని కోరారు.