ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది. ఎనిమిది మంది సభ్యుల జాబితాలో మురళీ మనోహర్ శర్మ , అరిందమ్ రాయ్, డాక్టర్ ఫకీర్ మోహన్ నాయక్ తదితరులు ఉన్నారుఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుండి జూన్ 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
అభ్యర్థుల జాబితా :
టెల్కోయ్: డాక్టర్ ఫకీర్ మోహన్ నాయక్
చంపువా: మురళీ మనోహర్ శర్మ
బస్తా: రవీంద్ర ఆండియా
బాసుదేవ్పూర్: బనికల్యాణ్ మొహంతి
హిందోల్: సీమ్రాణి నాయక్
సాలిపూర్: అరిందమ్ రాయ్
కేంద్రపరా: గీతాంజలి సేథి
ఖుర్దా: ప్రశాంత కుమార్ జగదేవ్