ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ ఒడిశా అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 11:14 AM

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది. ఎనిమిది మంది సభ్యుల జాబితాలో మురళీ మనోహర్ శర్మ , అరిందమ్ రాయ్, డాక్టర్ ఫకీర్ మోహన్ నాయక్ తదితరులు ఉన్నారుఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుండి జూన్ 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.


అభ్యర్థుల జాబితా :


టెల్కోయ్: డాక్టర్ ఫకీర్ మోహన్ నాయక్


చంపువా: మురళీ మనోహర్ శర్మ


బస్తా: రవీంద్ర ఆండియా


బాసుదేవ్‌పూర్: బనికల్యాణ్ మొహంతి


హిందోల్: సీమ్రాణి నాయక్


సాలిపూర్: అరిందమ్ రాయ్


కేంద్రపరా: గీతాంజలి సేథి


ఖుర్దా: ప్రశాంత కుమార్ జగదేవ్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com