ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద ప్రజలను వైసీపీ దోపిడీచేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 10:27 AM

 ప్రజల సొమ్మును దోపీడీ చేస్తున్న వైసీపీని గద్దె దించాలని టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిప్రియ అన్నారు. సుద్దమల్ల, హరివరం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నిత్యావస సరుకుల దగ్గర నుంచి వ్యవ సాయ ఎరువుల వరకు ప్రతి వస్తువుపై రేట్లు పెంచి పేద ప్రజలను దోపిడీ చేస్తు న్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు వెంకటేశ్వరరెడ్డి, శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, బాబుల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మహేశ్వ రరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com