పుట్టపర్తి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నిక లు నిర్వహించేందు కు చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుం ట అంజినప్ప.. జి ల్లా ఎన్నికల పోలీ సు పరిశీలకుడు ఇమ్నాలెన్సాను కోరారు.ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఎన్నికల పోలీసు పరిశీలకుడిని కలి సి విన్నవించారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార వైసీపీకి వత్తాసు పలుకుతున్నారనీ, చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడి వెంట కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఉన్నారు.