ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి డిమాండు చేశారు. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ,చేయూత,ఆసరా,విద్యాదీవెన పధకాలను చంద్రబాబు ఆపించారని మండిపడ్డారు.