పులివెందులలోని 22వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ భార్గవి సచివాలయ కన్వీనర్ల ఆధ్వర్యంలో మంగళవారం పలు వార్డులోని ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఈవీఎంలపై అవగాహన కల్పించారు. సంక్షేమం, అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని, మరోసారి ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ని గెలిపించాలని కోరారు.