రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డి పల్లి పంచాయతీ అరుంధతి వాడలో మరొకసారి వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించాలని మంగళవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా మిథున్ రెడ్డికి, కోడూరు శాసనసభ అభ్యర్థిగా తనకు రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.